తెలంగాణ
-
తెలంగాణకు మరో రూ.45,500 కోట్ల పెట్టుబడులు.. సన్ పెట్రో కెమికల్స్తో కీలక ఒప్పందం
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రేవంత్ సర్కార్ మరో మూడు ప్రాజెక్టులకు…
Read More » -
తెలంగాణలో ‘మేఘా’ భారీ పెట్టుబడి.. దావోస్ వేదికగా రూ.15 వేల కోట్ల విలువైన ఒప్పందాలు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. మెుత్తం రూ.15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ మేరకు దావోస్…
Read More » -
ఆ రంగంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.…
Read More » -
ఇంటర్ కాలేజీ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్.. సిద్ధమవుతున్న ప్రతిపాదనలు, త్వరలోనే అమలు
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సర్కారు భావిస్తోంది.…
Read More » -
పవన్ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై…
Read More » -
దావోస్లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్లో చంద్రబాబు, రేవంత్ భేటీ
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును…
Read More » -
వదిలిపెట్టే ప్రసక్తే లేదు… తిహాడ్ జైలు బయట కవిత స్ట్రాంగ్ వార్నింగ్
170 రోజుల తర్వాత బయటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొందరిని ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆమె…
Read More » -
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో పుట్టిస్తున్న నేపథ్యంలో…
Read More » -
సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్లను సీఎం రేవంత్ ప్రారంభించారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. పూసగూడెంలో సీతారామ ప్రాజెక్టు…
Read More » -
బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్దంగా కొందరు నేతలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ఘనపూర్ జెట్పీటీసీ మార్పాక రవి, మాజీ ఎంపిపి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,…
Read More »

