పాలిటిక్స్
-
మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి,…
Read More » -
అమెరికాలోని భారతీయులకు ట్రంప్ టెన్షన్.. ఉద్యోగాలు మానేస్తున్న యువత..
అమెరికా అధ్యక్షడు ట్రంప్ అక్రమవలదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పేపర్స్ లేకుండా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు.. అయితే దీనిపై పలు దేశాలు…
Read More » -
జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కొన్నేళ్లైనా ఏపీకి ముఖ్యమంత్రి చేయాలంటూ కొందరు జనసేన నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ పవన్ అభిమానులు ఇదే…
Read More » -
తెలంగాణ ప్రజలకు పండగలాంటి వార్త.. నేడే అకౌంట్లలో నగదు జమ.. డిటైల్స్ ఇదిగో
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం…
Read More » -
రిపబ్లిక్డే సందర్భంగా అదిరిపోయే న్యూస్.. తెలంగాణలో నాలుగు పథకాలకు శ్రీకారం..
తెలంగాణలో నేడు పథకాల జాతర మొదలుకానుంది. రాష్ట్రంలో గేమ్ ఛేంజర్గా భావిస్తోన్న నాలుగు పథకాలకు నారాయణపేట జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే…
Read More » -
మోడీ-పద్మాలు: ఉద్యమాలకు ఊపిరా.. ఉద్యమ ఓట్లకు ఊపిరా?!
‘పద్మ శ్రీ’ వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు .. పీపుల్స్ పద్మ పేరుతో మట్టిలో…
Read More » -
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ప్రాంతాల్లో లిక్కర్ బంద్..!
మధ్యప్రదేశ్లోని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 17 ముఖ్య నగరాల్లో మద్య నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మద్య నిషేధం…
Read More » -
76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాధ్యక్షులు
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రబోవో సుబియాంటో భారతదేశానికి…
Read More » -
పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?
ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేసి ది బెస్ట్…
Read More » -
హైడ్రా ఈజ్ ఆన్ డ్యూటీ.. ఘట్కేసర్లో కూల్చివేతలకు రంగం సిద్ధం
ఘట్కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు…
Read More »

