పాలిటిక్స్
-
ఢిల్లీలోనూ చంద్రబాబు ‘విజన్’ మంత్రం
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి తరఫున…
Read More » -
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం.. మున్సిపల్ చైర్మన్గా రమేష్ ఎన్నిక
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి…
Read More » -
అమెరికా ఫస్ట్ కోసం దేనికైనా సిద్ధం.. భారత్ సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ మాస్ వార్నింగ్
భారతదేశం సహా బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. డాలర్ హవాకు గండి కొట్టేలా బ్రిక్స్ కరెన్సీ సృష్టించాలని చూస్తే కథ…
Read More » -
ఇంతకీ జయలలిత దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది..? అది ఎవరికి చెందుతుంది..?
దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదలాయించాలని బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జయలలిత, ఇతరులపై ఆదాయానికి మించిన ఆస్తుల…
Read More » -
చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సర్వీసులు
ప్రజల వద్దకే పాలన అన్నట్లు… దేశంలోనే ఫస్ట్ టైమ్ వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో…
Read More » -
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రచారం..
భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది…
Read More » -
ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరమా? షెడ్యూల్ విడుదలైనా కనిపించని హడావుడి!
ఓటమి ఓ అనుభవం.. రాబోయే విజయానికి సోపానం.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అనువుగా మలచుకుని ముందుకు సాగాలి. రాజకీయమైనా, మరెక్కడైనా..! ఇదేకదా అందరూ అనుకునేది. అదేంటో…
Read More » -
మధ్యతరగతికి ఊరట కలిగించేలా బడ్జెట్.. ఆర్థిక నిపుణుల అంచనాలు ఇవే..!
ప్రస్తుతం మన దేశంలో కేంద్ర బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. సంపన్నుల నుంచి సామాన్యుల వరకూ బడ్జెట్…
Read More » -
తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే…
Read More »

