తాజా వార్తలు
-
నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి..? సీఎం చంద్రబాబు ఊహించని రియాక్షన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు రాజకీయ వారసత్వంపై జోరుగా చర్చలు…
Read More » -
తెలంగాణకు మరో రూ.45,500 కోట్ల పెట్టుబడులు.. సన్ పెట్రో కెమికల్స్తో కీలక ఒప్పందం
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రేవంత్ సర్కార్ మరో మూడు ప్రాజెక్టులకు…
Read More » -
పచ్చి అల్లాన్ని మూడు విధానాల్లో తీసుకుంటే సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, గుండెకు రక్త ప్రసరణ మెరగవుతుంది
మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) ఎక్కువైతేనే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.…
Read More » -
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..
ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతుంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చూస్తుంది. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తుంది.…
Read More » -
దిల్ రాజు ఇంట ఐటీ సోదాలు.. రాజకీయ ప్రమేయం ఉందా?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో, ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో, ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో, కూతురు హన్సిత రెడ్డి…
Read More » -
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్.. 14 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులో జనవరి 19 రాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న ఇద్దరు మావోల మృతదేహాలు లభ్యమవగా.. మంగళవారం ఉదయం గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో…
Read More » -
ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఈసారి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..
ప్రతి వారం అటు థియేటర్లలోకి, ఇటు ఓటీటీల్లోకి సరికొత్త చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల హావా కొనసాగుతుంది. ఎలాంటి అంచనాలు…
Read More » -
పవన్ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై…
Read More » -
దావోస్లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్లో చంద్రబాబు, రేవంత్ భేటీ
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును…
Read More » -
ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేయనున్న నలుగురు టీమిండియా ఆటగాళ్లు.. ఎవరంటే?
Champions Trophy 2025: రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో నలుగురు ఆటగాళ్లు…
Read More »

