తాజా వార్తలు
-
హైదరాబాద్ లో బోయినపల్లి శ్రీనివాసరావు ఇంటికి గౌతమ్ అదానీ..!!!
గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మన దేశంలో సంపద విషయంలో రెండో స్థానంలో ఉన్న పారిశ్రామికవేత్త అదానీయే. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి గౌతమ్ అదానీ సన్నిహితులు అని…
Read More » -
మిరప కల్లానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావు పేట గ్రామంలో పోనుగంటి పురుషోత్తం అనే రైతు మిరపకల్లానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు… 70 క్వింటాల మిర్చి…
Read More » -
తెలంగాణ హోం శాఖ మంత్రి గా విజయశాంతి….?
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. టిఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బిజెపికి వెళ్లారు. బిజెపి రాజకీయాల నచ్చక…
Read More » -
BJP ముఖ్య నాయకుల సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల విజయం అనంతరం.. తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు వివిధ కమిటీలతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో…
Read More » -
భారత్కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారత్కు వ్యతిరేకంగా పాక్ – చైనా కుమ్మక్కు నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాక్ పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపడం మనకు…
Read More » -
సమతా కుంభ్ 2025 ఉత్సవాలు.. 10 రోజుల పాటు ఆధ్యాత్మిక జాతర.. అందరికీ ఆహ్వానం
అపర రామానుజైన త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 108 దివ్య క్షేత్రాలు వెలిసి ఉన్నటువంటి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి…
Read More » -
కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మల్లన్న
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది. “కుల గణనపై మీరు చేసిన వ్యాఖ్యలు…
Read More » -
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని ఆప్…
Read More » -
మెట్రో రంగంలో ప్రపంచానికి పోటీనిస్తున్న భారత్.. వెయ్యి కిలోమీటర్లతో సరికొత్త రికార్డు
భారతదేశంలో ప్రజా రవాణా రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా మెట్రో రైళ్లలో ప్రయాణిచడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో…
Read More » -
టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్ధులకు అలర్ట్.. మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్!
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఈ ఫలితాల విడుదలకు అవరోధంగా ఉన్న రెండు కేసులను…
Read More »

