-
బిజినెస్
ఏటీఎంల నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా.. కొత్త యాప్.. ఎప్పటి నుంచో తెలుసా?
EPFO 3.0 : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది కస్టమర్లకు ఒక పెద్ద శుభవార్త అందించింది. కొత్త PF విధానం జూన్ 2025…
Read More » -
జాతీయం
అమెరికాలోని భారతీయులకు ట్రంప్ టెన్షన్.. ఉద్యోగాలు మానేస్తున్న యువత..
అమెరికా అధ్యక్షడు ట్రంప్ అక్రమవలదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పేపర్స్ లేకుండా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు.. అయితే దీనిపై పలు దేశాలు…
Read More » -
తాజా వార్తలు
షారుఖ్ ఖాన్ చేతికి అరుదైన గోల్డ్ వాచ్.. ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్ !
సామాన్యులతో పోల్చుకుంటే సెలబ్రిటీలు వాడే వస్తువులు చాలా కాస్ట్లీ గా ఉంటాయి. ముఖ్యంగా హీరోలు షూస్, వాచ్ లు, డ్రెస్ లు బ్రాండెడ్ వి అందులోనూ ఖరీదైనవి…
Read More » -
క్రీడలు
సిరీస్ డిసైడర్ మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20 ఎప్పుడు, ఎక్కడంటే?
ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్లో…
Read More » -
ఆంధ్రప్రదేశ్
జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కొన్నేళ్లైనా ఏపీకి ముఖ్యమంత్రి చేయాలంటూ కొందరు జనసేన నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ పవన్ అభిమానులు ఇదే…
Read More » -
తాజా వార్తలు
తెలంగాణ ప్రజలకు పండగలాంటి వార్త.. నేడే అకౌంట్లలో నగదు జమ.. డిటైల్స్ ఇదిగో
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం…
Read More » -
బిజినెస్
చీనాబ్ బ్రిడ్జ్పై తొలి వందేభారత్ రయ్.. రయ్.. వీడియో వైరల్
జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై…
Read More » -
జాతీయం
రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావులకు వందనాలు.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్లో స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ థీమ్తో ఈ ఏడాది రిపబ్లిక్డే వేడుకలు నిర్వహిస్తోంది…
Read More » -
ఆంధ్రప్రదేశ్
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు యూపీఎస్సీ కొత్త రూల్స్.. ఇకపై అలా చేస్తే వేటు తప్పదు!
గతేడాది సంచలనం సృష్టించిన మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్…
Read More » -
తాజా వార్తలు
రిపబ్లిక్డే సందర్భంగా అదిరిపోయే న్యూస్.. తెలంగాణలో నాలుగు పథకాలకు శ్రీకారం..
తెలంగాణలో నేడు పథకాల జాతర మొదలుకానుంది. రాష్ట్రంలో గేమ్ ఛేంజర్గా భావిస్తోన్న నాలుగు పథకాలకు నారాయణపేట జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే…
Read More »

