-
తెలంగాణ
సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్లను సీఎం రేవంత్ ప్రారంభించారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. పూసగూడెంలో సీతారామ ప్రాజెక్టు…
Read More » -
తెలంగాణ
బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్దంగా కొందరు నేతలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ఘనపూర్ జెట్పీటీసీ మార్పాక రవి, మాజీ ఎంపిపి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,…
Read More » -
ఆధ్యాత్మికం
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం..3 రోజులపాటు ఈ సేవలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకువచ్చి హోమాలు తదితర వైదిక…
Read More » -
బిజినెస్
మహీంద్రా ‘రాక్స్’తో.. మార్కెట్ షేక్.. 5 డోర్ల కొత్త ఎస్యూవీతో సెన్సేషన్.. ప్రత్యేకతలు ఇవే
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో ఎస్యూవీ విడులైంది. థార్ రాక్స్ పేరుతో ఆవిష్కరించిన ఈ 5 డోర్స్ ఎస్యూవీ ఎంతో ఆకట్టుకుంటోంది.…
Read More » -
రైతు నేస్తం
రైతులకు గుడ్న్యూస్.. నేడు అకౌంట్లలోకి డబ్బులు, రూ.2 లక్షల వరకు లబ్ధి
తెలంగాణలోని రైతులకు తీపి కబురు. నేడు మూడో విడత రైతు రుణమాఫీ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ కాగా.. నేడు…
Read More » -
తెలంగాణ
సీతారామ ప్రాజెక్టు చుట్టూ కొనసాగుతున్న క్రెడిట్ వార్
సీతారామ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఆగస్టు 15 న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది.…
Read More » -
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్ ప్రారంభం.. పేదలతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు దంపతులు
ఏపీలో ‘అన్న క్యాంటీన్’ (Anna Canteen) మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు సతీమణి…
Read More » -
తెలంగాణ
గోల్కొండ కోటపై రెప రెప లాడిన జాతీయ జెండా.. జాతిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
Telangana Latest News: గోల్కొండ కోటపై జాతీయ జెండా రెప రెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం…
Read More » -
జాతీయం
దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను…
Read More » -
తెలంగాణ
ఉచిత బస్సులో ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పా?’.. మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 15: బస్సుల్లో మహిళలు ఎల్లిపాయ, అల్లం పొట్టు తీయడం తప్పెలా అవుతుందంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క ప్రశ్నించారు. అల్లం ఎల్లిపాయ…
Read More »

